సత్యసాయి: కదిరిలోని వయోజన విద్యా కేంద్రాన్ని కలెక్టర్ శ్యాం ప్రసాద్ సోమవారం రాత్రి ఆకస్మికంగా సందర్శించారు. JC భరద్వాజ్తో కలిసి అభ్యాసకుల బోధన తీరును పరిశీలించారు. చదువుతోపాటు డిజిటల్, ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన పెంచుకోవాలని కలెక్టర్ సూచించారు. వాలంటీర్ టీచర్ హేమలత విజ్ఞప్తి మేరకు గౌరవభృతి అందించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.