CTR: పుంగనూరు నేతల సమీక్ష సమావేశం జూలై 7న జరగనున్న MRPS ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతం చేసేందుకు అంబేద్కర్ భవనంలో నిర్వహించబడింది. ఈ సమావేశాన్ని మాతంగి నాగభూషణం, తోమరం నరసింహులు నిర్వహించగా, ముఖ్య అతిథులుగా ధనరాజు పల్లి కిషోర్ మాదిగ, నరసింహులు, పలు మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.