ELR: పోలవరం ప్రాజెక్టు పరిధిలో మట్టి నాణ్యత పరీక్షలు కేంద్ర నిపుణుల బృందం రెండో రోజు గురువారం కొనసాగింది. సెంట్రల్ మెటీరియల్ అండ్ సాయిల్ రీసెర్చ్ సెంటర్ నిపుణులు బీ.సిద్దార్థ్ హెడావో, విపుల్ కుమార్ గుప్తా, జలవనరుల శాఖ అధికారి నిర్మల తదితరులు మట్టి నమూనాలు సేకరించారు. వచ్చిన ఫలితాల ఆధారంగా పోలవరం ప్రాజెక్టులో అవసరమైన ప్రాంతాల్లో వినియోగిస్తామన్నారు.