TPT: జిల్లాలోని తారక రామా స్టేడియంలో జూన్ 21వ తేదీ యోగాంధ్ర నిర్వహించనున్నారు. సంబంధిత ఏర్పాట్లను జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, తిరుపతి కార్పొరేషన్ కమిషనర్ మౌర్య, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, తిరుపతి ఆర్డీఓ రామ్మోహన్, పర్యాటకశాఖ ఆర్డీ రమణ ప్రసాద్ పర్యవేక్షించారు. సుమారు 10వేల మందితో యోగాసనాలు వేయిస్తామన్నారు.