WGL: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల డిగ్రీ మూడో సంవత్సరం 6వ సెమిస్టర్ పరీక్షలు ఈనెల 20 నుంచి ప్రారంభమవుతాయని ప్రభుత్వ డిగ్రీ కళాశాల నర్సంపేట ప్రిన్సిపల్ ప్రొఫెసర్ మల్లం నవీన్, కోఆర్డినేటర్ డా.వి.పూర్ణచందర్లు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆన్లైన్లో వెబ్ సైట్ సందర్శించి హాల్ టికెట్ పొందవచ్చని సూచించారు.