KRNL: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో బీఎడ్ 3వ సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షలు నేటి నుంచి 29వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు VC వెంకటేశ్వర్లు తెలిపారు. ఉమ్మడి జిల్లాలో 19 పరీక్షా కేంద్రాల్లో B.ED రెగ్యులర్ 3,474, సప్లిమెంటరీ 471 మంది, BPED రెగ్యులర్ 145, సప్టిమెంటరీ 21 మంది, MPED రెగ్యులర్ 86 విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారన్నారు.