ప్రకాశం: కనిగిరి మండలం బొమ్మిరెడ్డిపల్లిలో శుక్రవారం డిప్యూటీ తహసీల్దార్ రెవిన్యూ సదస్సులను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి రెవెన్యూ శాఖకు సంబంధించిన సమస్యల పై వినతి పత్రాలను స్వీకరించడం జరిగింది. సమస్యల పరిష్కారానికి సత్వరమే చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఇందులో ఎస్సై శ్రీరామ్, మాజీ ఎంపీపీ మండల పార్టీ అధ్యక్షులు నంబుల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.