ప్రకాశం: టంగుటూరు మండలంలోని తూర్పు నాయుడుపాలెంలో అదివారం శంకుస్థాపన కార్యక్రమం చేయనున్న సబ్ స్టేషన్ స్థలాన్ని మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి పరిశీలించారు. విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణానికి సంబంధించిన వివరాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.