కృష్ణా: మంత్రి కొలుసు పార్థసారథి ఆదివారం ముసునూరు మండలంలో పర్యటించనున్నారు. ముసునూరు మండల పరిధిలోని గుడిపాడు గ్రామంలో అభివృద్ధి పనులకు మంత్రి చేతుల మీదుగా అధికారులు శంకుస్థాపన చేయనున్నారు. వలసపల్లి గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేస్తారు.