విశాఖలో ఈనెల 25న అల్లూరి విజ్ఞాన కేంద్రంలో ‘కళాప్రవీణ’ పురస్కారాల ప్రధానోత్సవం జరగనుంది. ఉగాది సందర్భంగా 14 మంది ప్రముఖ కళాకారులను సత్కరించనున్నట్లు సంస్థ గౌరవ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు, అధ్యక్షులు కె. జనార్దన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించడం జరుగుతుందన్నారు.