MHBD: పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా డోర్నకల్ నియోజకవర్గ ప్రజలకు ప్రభుత్వం విప్, MLA డా. రామచంద్ర నాయక్ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ పండుగ ప్రేమ,సహనం, పరస్పర గౌరవానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. ఈ పవిత్రమాసంలో ఉపవాసాలు ఆచరించిన ముస్లిం సోదరులు సమాజానికి శాంతి, ఐక్యత సందేశాన్ని అందిస్తున్నారని తెలిపారు. ప్రతిఒక్కరి జీవితాల్లో ఆనందం వెల్లువిరియాలన్నారు.