KNRL: కోడుమూరులో శుక్రవారం నిర్వహించిన ప్రజాదర్బార్లో MLA బొగ్గుల దస్తగిరి అర్జీలు స్వీకరించారు. ముఖ్యంగా కొత్త పింఛన్లు, ఇళ్ల స్థలాలు, ఇళ్లు, భూ సమస్యలు, నీటి కుళాయి కనెక్షన్లు, వీధి లైట్స్, సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, గ్రావెల్ తదితర సమస్యపై ప్రజలు వినతిపత్రాలు అందజేసినట్లు తెలిపారు. అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి తప్పక పరిష్కారం చూపుతామని ఆయన అన్నారు.