AP: లిక్కర్ స్కాం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లపై విజయవాడ ఏసీబీ కోర్టు విచారణ చేపట్టింది. ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప బెయిల్ పిటిషన్లపై విచారణ జరిగింది. ఈ క్రమంలో ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం విచారణను ఈనెల 27కి వాయిదా వేసింది.