వరంగల్ కృష్ణ కాలనీలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలోసీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు మంగళవారంసామాజిక, సంస్కార విద్యా వికాస ప్రేరణ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా సైకాలజిస్ట్ కజాంపురం దామోదర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లక్ష్యంతో చదివితేనే విజయం సాధ్యం అవుతుందని అన్నారు.