NZB: ప్రజలకు నాణ్యమైన పెట్రోల్ అందించాలని సీపీఐ ఎంఎల్ మాస్లైన్ ప్రజాపంథా పార్టీ డిమాండ్ చేసింది. డిచ్పల్లి తహశీల్దార్ కార్యాలయంలో శనివారం డిప్యూటీ తహశీల్దార్కు వినతిపత్రం అందించారు.పెట్రోల్ బంక్ యజమానులు వినియోగదారులకు కల్తీ చేసి పెట్రోల్, డీజిల్ అమ్ముతున్నారన్నారు. వాహనాల్లో పెట్రోల్, డీజిల్ పోసేటప్పుడు తూకాల్లో తేడా ఉంటుందన్నారు.
Tags :