సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాల దృష్ట్యా పుట్టపర్తిలో భద్రత కట్టుదిట్టం చేశారు. జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో 216 సీసీ కెమెరాలు, 10 ఏఎన్పీఆర్ కెమెరాలు, 2 నైట్ విజన్ డ్రోన్లు, పోలీస్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఈ వ్యవస్థ నవంబర్ 2 నుంచి అందుబాటులోకి వస్తుందని ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు.