VSP: అనంతరపురం (D)లో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో విశాఖకు చెందిన దంపతులు మృతి చెందారు. చిన్నముషిడివాడకు చెందిన రామ్ సుధీర్, లావణ్య దంపతులు అనంతపురంలో ఉంటున్నారు. వీరిద్దరూ తమ కుమారుడు ఆద్విక్తో కలిసి కారులో హంపీ వెళ్తుండగా.. ఎదరుగా వస్తున్న మరో కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.