KDP: కూటమి ప్రభుత్వం తమపై ఎన్ని కేసులు పెట్టినా వెనక్కి తగ్గేదే లేదని MP మిథున్ రెడ్డి అన్నారు. తనపై పెట్టిన కేసులు వలన ఎలాంటి ఉపయోగం లేదని, కేవలం తన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారన్నారు. మద్యం కేసు కోర్టులో నడుస్తున్న నేపథ్యంలో ఏం మాట్లాడలేనన్నారు. జైలులో తనను టెర్రరిస్టు మాదిరి ట్రీట్ చేశారని ఆయన ఆరోపించారు.