జగిత్యాల రూరల్ మండలం పొలాస పౌలేష్తేశ్వర స్వామి ఆలయంలో శనివారం నూతన ధర్మకర్తల ప్రమాణ స్వీకారం జరిగింది. ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ హాజరై వారిని శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పాలేపు రాజేంద్ర ప్రసాద్, ధర్మకర్తలు భారతపు భూమన్న, అనుపురపు సత్యనారాయణ, మర్రిపెల్లి కొండల్ రావు, ఇతరులు పాల్గొన్నారు.