GDWL: దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ రేపు అలంపూర్కు రానున్నారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని సోమవారం జోగులాంబ దేవి, బాల బ్రహ్మేశ్వర స్వామి కళ్యాణం నిర్వహించనున్నారు. ఇందుకుగాను ప్రభుత్వం తరఫున స్వామి, అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు మంత్రి రానున్నారు.