SRD: సంగారెడ్డి పట్టణంలో భగత్ సింగ్ జయంతి ఫోరం ఫర్ బెటర్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు. భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో అధ్యక్షులు శ్రీధర్ మహేంద్ర, ఉపాధ్యక్షుడు మహేష్ కుమార్, కార్యదర్శి సబ్జ్జత్ ఖాన్, సహ కార్యదర్శలు పాండురంగం పాల్గొన్నారు. ఈ సమావేశంలో తదితర నాయకులు పాల్గొనడం జరిగింది.