KDP: స్మార్ట్ ఇండియా హ్యకథాన్-2025లో భాగంగా ఆర్కేవ్యాలీ ట్రిపుల్ ఐటీ విద్యార్థులు అభివృద్ధి చేసిన వివిధ విభాగాల అప్లికేషన్లను గురువారం ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ కుమారస్వామి గుప్తా మాట్లాడుతూ.. విద్యార్థులు అన్నిటిలో ఉత్తమమైన శక్తిని కలిగి ఉండాలని, అప్పుడే అనుకున్న విజయాన్ని సాధించవచ్చని అన్నారు.