WGL: వరంగల్ పట్టణ కేంద్రంలోని ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో గురువారం చిరుధాన్యాల ధరలు ఈ విధంగా నమోదయ్యాయి. క్వింటాల్ పచ్చి పల్లికాయ రూ. 4100, క్వింటాల్ సుకా పల్లికాయ రూ.6400, క్వింటాల్ మక్కలు బిల్టి రూ. 2235గా ధరలు నమోదయ్యాయి. నేడు మార్కెట్లో చిరుధాన్యాల క్రియ విక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయని మార్కెట్ అధికారులు తెలిపారు.