ఇజ్రాయెల్-అమెరికా, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలకు పెను సవాళ్లను విసురుతోంది. దాదాపు 88% చమురును దిగుమతి చేసుకునే భారత్కు ఇది మరింత తీవ్ర సమస్యగా మారింది. తాజాగా, హెూర్ముజ్ జలసంధిని ఇరాన్కు చెందిన ఐఆర్జీసీ మూసివేస్తున్నట్లు ప్రకటించడంతో భారత్కు చమురు కొరత ఏర్పడుతుంది. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయి.