NLR: దుత్తలూరు మండలం నర్రవాడ గ్రామంలో వెలసివున్న శ్రీ వెంగమాంబ పేరంటాలు అమ్మవారికి జులై 17వ తేదీ సమరసత సేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సారె ఉత్సవం నిర్వహించనున్నారు. ఉదయగిరి నియోజకవర్గం లోని ఎనిమిది మండలాల భక్తులు ఈ కార్యక్రమాన్ని తరలిరావాలని వారు పిలుపునిచ్చారు. మేరకు శనివారం కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. పసుపు, కుంకుమలతో సమర్పించనున్నారు.