WNP: జిల్లాలో ఉన్న 487 చేయూత పెన్షన్ దరఖాస్తులను పరిశీలించి వారంలోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో ఎంపీడీవో, మున్సిపల్ కమిషనర్లు, గ్రామ సెక్రెటరీలకు అడిషనల్ డైరెక్టర్ గోపాలరావు అవగాహన కల్పించారు. చనిపోయిన వారి పెన్షన్లను పెండింగ్లో పెట్టకుండా తక్షణమే తొలగించాలన్నారు.