CTR: ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో వార్డు కార్యదర్శుల బదిలీల కౌన్సిలింగ్ ప్రక్రియ శుక్రవారం ప్రశాంతంగా సాగింది. కౌన్సిలింగ్ ప్రక్రియకు వార్డు అడ్మిన్ కార్యదర్శులు – 153 మంది, వార్డు అమినిటీ కార్యదర్శులు -178, వార్డు ప్లానింగ్ కార్యదర్శులు – 143 మంది చొప్పున మొత్తం 474 మంది హాజరయ్యారు.