HYD: తల్లితో కలిసి స్కూల్కు వెళ్తున్న బాలుడిని టిప్పర్ రూపంలో మృత్యువు కబళించింది. స్థానికుల వివరాలిలా.. దుండిగల్ PS పరిధిలోని మల్లంపేట్ పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ ముందు యాక్సిడెంట్ జరిగింది. తల్లితో పాటు స్కూల్కు వెళ్తున్న 1వ తరగతి బాలుడిని టిప్పర్ లారీ ఢీకొట్టి పైనుంచి వెళ్లడంతో బాలుడి శరీరం నుజ్జునుజ్జయింది.