KMR: నాగిరెడ్డిపేట్ పీహెచ్సీ పరిధిలోనికి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ మాల్ తుమ్మెద గ్రామపంచాయతీలో ఆరోగ్య సిబ్బంది ద్వారా NCD స్క్రీనింగ్ పరీక్షలు చేపట్టినట్లు డా. సృజన్ కుమార్ తెలిపారు. జిల్లా డీఎంహెచ్వో ఆదేశాల మేరకు బీపీ, షుగర్ తదితర వైద్య పరీక్షలు నిర్వహించి వ్యాధి నిర్ధారణ అయిన వారికి మందులు సిబ్బంది ద్వారా పంపిణీ చేశామన్నారు.