WG: కోదాడ పట్టణ పరిధిలో దుర్గాపురం వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కోనసీమ జిల్లా ఆలమూరు ఎస్ఐ ముద్దాల అశోక్ మృతి చెందిన సంగతి తెలిసిందే. పలువురు ప్రజాప్రతినిధులు భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. నరసాపురం పట్టణంలోని రుస్తుంబాద నుంచి గోదావరి తీరంలోని శ్మశనా వాటిక వరకూ అంతిమయాత్ర నిర్వహించారు. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు చేశారు.