SDPT: ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడి సాధ్యమైనంత త్వరగా వారి సమస్యలు పరిష్కరించాలని అధికారులకు సిద్దిపేట సీపీ అనురాధ సూచించారు. గురువారం చేర్యాల, మద్దూరు పోలీస్ స్టేషన్లను సీపీ ఆకస్మికంగా సందర్శించారు. పోలీస్ స్టేషన్లలో వివిధ కేసులదలో ఉన్న వాహనాల అడ్రస్ తెలుసుకొని సంబంధిత యజమాలకు త్వరగా అప్పగించాలని ఎస్ఐలకు సూచించారు.