SDPT: హుస్నాబాద్ పట్టణంలో శుక్రవారం నలుగురు మంత్రులు పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను గురువారం కలెక్టర్ హైమావతి, అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్తో కలిసి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మంత్రులు నూతనంగా నిర్మించిన 50 పడకల మాత శిశు ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభిస్తారు.