NTR: నందిగామ 11వార్డులో నూతనంగా నిర్మించిన బోర్లను మున్సిపల్ ఛైర్ పర్సన్ మండవ కృష్ణకుమారి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వ పాలనలో నందిగామ పట్టణం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని అన్నారు. ఎమ్మెల్యే కృషితో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని ఆమె తెలిపారు.