VZM: ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు బుధవారం విజయనగరం పార్లమెంట్ పరిధిలోని రైల్వే సమస్యలపై వాల్తేర్ DRM లలిత్ బోహారాని కలిసి రైల్వే సమస్యలపై చర్చించారు. చీపురుపల్లి ROB రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జిని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసినట్లయితే ఉత్తరాంధ్ర జిల్లాల నుంచే కాకుండా ఒరిస్సా నుంచి వచ్చే వాహనాలకు ప్రయాణం సులభతరం అవుతుందన్నారు.