KRNL: ప్రభుత్వ నిబంధనలకు తుంగలోకి తొక్కి యథేచ్ఛగా పుస్తకాల అమ్ముతున్న ప్రవేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవడంలో జిల్లా విద్యాశాఖ అధికారులు పూర్తిగా విఫలమయ్యారని DYFI కార్యదర్శి నగేష్ అన్నారు. బుధవారం కర్నూల్ నగరంలోని DYFI కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కార్పొరేట్ ప్రైవేట్ స్కూల్స్పై DEO ప్రకటనలు మానేసి, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.