ATP: సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సింగనమల సీఐ కౌలుట్లయ్య పేర్కొన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి ఫోన్ కాల్స్, యాప్ లింకులను క్లిక్ చేయవద్దని వారు పేర్కొన్నారు. అలాంటి ఫేక్ కాల్స్ వచ్చిన, వెంటనే 1930 నెంబర్ కి ఫోన్ చేయాలని ప్రజలకు సూచించారు.