KRNL: ఆదోని పట్టణంలోని ఎమ్మెల్సీ బీటీ.నాయుడు నివాసం నందు శనివారం ఆర్టీసీ కడప రీజనల్ బోర్డు ఛైర్మన్ పూల నాగరాజు, కర్నూలు ఆర్ఎం, ఆదోని డిపో మేనేజర్, జిల్లా సిబ్బందితో MLC భేటీ అయ్యారు. జిల్లాలో రవాణా సౌకర్యాలు, ఆర్టీసీ సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్సీకి వివరించారు. సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారాన్ని కృషి చేస్తానని MLC తెలిపారు.