NTR: నందిగామ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలో శనివారం తహసీల్దార్ సురేష్ బాబు ఆధ్వర్యంలో యోగ గురూజీ గాడిపర్తి సీతారామారావు యోగాంధ్రను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రమశిక్షణ కలిగిన జీవన విధానానికి, యోగా ఎంతో ఉపయోగపడుతుందని ప్రతిరోజు అందరూ యోగా చేయాలని అన్నారు.