MNCL: జన్నారం అటవీ శాఖ FDOగా ఎం. రామ్మోహన్ నియమితులయ్యారు. ఈ మేరకు అటవీ శాఖ ఉన్నతాధికారులు శనివారం ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాదులోని దూలపల్లి ఫారెస్ట్ అకాడమీలో రామ్మోహన్ సీనియర్ రేంజ్ ఆఫీసర్గా, కోర్సు డైరెక్టర్గా పనిచేస్తున్నారు. ప్రభుత్వం పదిమంది సీనియర్ రేంజ్ అధికారులకు FDOలుగా పదోన్నతులు కల్పించింది. అందులో రామ్మోహన్కు కూడా పదోన్నతి దక్కింది.