SDPT: ప్రజలందరూ పర్యావరణ సహిత ఉత్పత్తులు వాడుతూ ఏకో ఫ్రెండ్లీ వైపు మారాలని జిల్లా పంచాయతీ అధికారి తెలిపారు. ధన్యవాదాలు. పేపర్ ప్లేట్లకి బదులు మోదుగ ఆకులతో చేసిన విస్తర్లు వినియోగించాలని కోరారు. ఈ మేరకు సిద్ధిపేట రూరల్ మండలంలోని చిన్న గుండవెల్లి, వెంకటాపూర్, చింతమడక గ్రామాలలో ప్రజలకు వాటిపై అవగాహన కల్పించారు.