MNCL: వేమనపల్లి మండల కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయంలో 2025-26 సంవత్సరానికి గాను ఇంటర్ ప్రథమ సంవత్సరం MLT E/M కోర్స్ సాంక్షన్ అవడం జరిగిందని కళాశాల యాజమాన్యం గురువారం ప్రకటనలో తెలిపారు. కేవలం 40 సీట్లు మాత్రమే కలవని, అర్హత కలిగిన విద్యార్థినులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొవాలన్నారు. వివరాలకు కళాశాలలో సంప్రదించాలని సూచించారు.