కృష్ణా: గన్నవరంలోని రైతు బజార్లో కూరగాయల ధరలను వ్యవసాయ వాణిజ్య శాఖ అధికారులు గురువారం తెలిపారు. టమాటా రూ.17, వంకాయ రూ.18/20, బెండకాయ రూ.22, పచ్చిమిర్చి రూ.29, కాకరకాయ రూ.30, బీర రూ.30/36, క్యాబేజీ రూ.15, క్యారెట్ రూ.27, దొండకాయ రూ.16, బంగాళదుంప రూ.28, గోరుచిక్కుళ్ళు రూ.30, దోస రూ.18, అల్లం రూ.50, బీట్రూట్ రూ.25, కీరదోస రూ.33, ఉల్లిపాయలు రూ.23 గా ఉన్నాయి.
Tags :