AKP: పరవాడ మండలం గొర్లివానిపాలెం టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా బైలపూడి రాజు, ఉపాధ్యక్షుడిగా బండారు. నరేశ్, ప్రధాన కార్యదర్శిగా గొర్లి స్వామినాయుడు ఎన్నికయ్యారు. బుధవారం మండల పార్టీ అధ్యక్షుడు వియ్యపు చిన్న సమక్షంలో గ్రామ పార్టీ నాయకులు సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో గ్రామ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ జి. కనకారావు పాల్గొన్నరు.