AP: వందేళ్లలో ఎప్పుడూ లేని విధంగా ఉస్మానియా యూనివర్సిటీ వీసీగా మాదిగ బిడ్డ కుమార్ను నియమించామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్గా ప్రొఫెసర్ ఖాసీంను నియమించామని వెల్లడించారు. ఉన్నత విద్యామండలి, పబ్లిక్ సర్వీస్ కమిషన్, విద్యాకమిషన్లలో మాదిగలకు ప్రాధాన్యం ఇచ్చామని పేర్కొన్నారు.