KMM: జిల్లాలో ఈ వేసవిలో విద్యుత్ వినియోగదారులకు నిరంతరం విద్యుత్ సరఫరా చేసేందుకు ప్రత్యేక కార్యచరణ ప్రణాళికలు రూపొందించినట్లు విద్యుత్ శాఖ ఎస్ఈ శ్రీనివాసచారి వెల్లడించారు. శనివారం వారి కార్యాలయం నుంచి మాట్లాడుతూ..విద్యుత్ అంతరాయం కలగకుండా 24/7 ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం ఏర్పాటు చేసామని అన్నారు. వీరు నిరంతరం విద్యుత్ కోతలపై పర్యవేక్షిస్తారని తెలిపారు.