KMM: సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ సింగరేణి సీఎండీని హైదరాబాద్లోని వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం సింగరేణి సీఎండీ కిష్టారం బ్లాస్టింగ్ సమస్యలపై వినతిపత్రం అందజేశారు. అదే విధంగా సింగరేణి సైలో బంకర్ వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వెంటనే సమస్యలు పరిష్కరించాలని కోరారు.