WPL లో భాగంగా ఈరోజు ముంబై ఇండియన్స్Vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ముంబై బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ చేసిన RCB 3 వికెట్ల నష్టానికి199 పరుగులు చేసింది. ఛేసింగ్లో ఛేసింగ్లో చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు 188 పరుగులకే ముంబైని కట్టడి చేశారు. దీంతో RCB 11 పరుగుల తేడాతో విజయం సాధించింది.