JGL: గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలపై జగిత్యాల నియోజకవర్గ బీజేపీ సమీక్ష సమావేశం నిర్వహించింది. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థులను ఎలా గెలిపించాలో చర్చించారు. ఈ సమీక్షలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు, జగిత్యాల నియోజకవర్గ ఇంచార్జ్ బోగ శ్రావణి, జిల్లా అధ్యక్షుడు రాచకొండ యాదగిరి బాబు, జిల్లా ఉపాధ్యక్షుడు కృష్ణ హరి, తదితరులు పాల్గొన్నారు.