AP: రాజకీయ పంతాల కోసం శ్రీవారిని వివాదాల్లోకి లాగవద్దని మాజీ హోంమంత్రి వసంత నాగేశ్వరరావు తెలిపారు. హైందవ ధర్మాన్ని బజారుకీడ్చడం తగదని, లడ్డూ కల్తీ అంశంపై పదేపదే మాట్లాడుతూ.. భక్తుల మనోభావాలను దెబ్బతీయవద్దని ఆయన పేర్కొన్నారు.
Tags :