ASR: జాతీయ గణిత దినోత్సవంను పురష్కరించుకొని అరకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్ధులకు వ్యాచరచన పోటీలు నిర్వహించారు. ఈ పోటీలో 30 మంది విద్యార్థులు పాల్గొన్నారని గణితశాస్త్ర విభాగాధిపతి డా పి కొండబాబు తెలిపారు. గణితశాస్త్రవేత్త శ్రీనివాస రామానుజం జయంతి డిసెంబర్ 22న జాతీయ గణిత దినోత్సవం జరుపుకుంటారని ప్రిన్సిపాల్ డా నాయక్ తెలిపారు.